హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన మీగడ సాయికుమార్ తను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉరివేసుకున్నాడు. తెలంగాణ కోసం తాను ఈ ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ(జేఏసీ) నిర్ణయాలకే పరిమితమవుతామన్న కన్వీనర్ కోదండరామ్ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును దూషించే అధికారం ఎవరిచ్చారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ డాక్టర్ నాగం ...
ఇంకా చదవండి
విజయనగరం, కెఎన్ఎన్: జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాదాలుగా వ్యవహరిస్తుంటే వారికి గ్యాంగ్లీడర్గా పంచాయతీ రాజ్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ ప్రవర్తిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. స్థానిక కలక్టరేట్ వద్ద మంగళవారం ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: త్వరలో మెదక్ జిల్లా జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించనున్నామని రాష్ట్ర సమా చార, పౌర సంబంధాల శాఖ మంత్రి జె.గీతారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: గత అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు, వరద బాధితుల సహాయ పునరావాసాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను వినే ధైర్యం లేక...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: మహిళా బిల్లు యథాతథంగా ఆమోదం పొందితే ఓబిసి, మైనారిటీ మహిళలకు ఒనగూరే ప్రయోజనం ఉండదని, తరతరాలుగా సామాజిక దోపిడీకి గురవుతూ ఆర్ధిక పీడనలో మగ్గిపోతూ రాజకీయంగా అణచివేతకు గురవుతున్న బలహీనవర్గాల ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమితులైన సీనియర్ పాత్రికేయుడు తిరుమలగిరి సురేంద్రను ముఖ్యమంత్రి డాక్ట్ర్ కొణిజేటి రోశయ్య అభినందించారు. మంగళవారం ఉదయం సురేంద్ర రోశయ్యను ఆయన నివాసంలో కలిసి తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: మహిళా బిల్లులో ఓబిసీ, మైనారిటీ మహిళలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేసేలా బిల్లులో సవరణ చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును చంద్రబాబు ...
ఇంకా చదవండి
నెల్లూరు (క్రైం),కెఎన్ఎన్: నెల్లూరు నగర మేయర్ ఇంటిపై, ఆమె బంధువుల ఇళ్ళపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. మేయర్ కు సంబంధించిన 10 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్రంలో మరో ఐదు వారాల పాటు విద్యుత్ సంక్షోభం కొనసాగవచ్చని ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలిపారు. విద్యుత్ సరఫరా తీవ్ర సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి, వినియోగం మధ్యన వ్యత్యాసం క్రమక్రమంగా పెరుగుతుందని ...
ఇంకా చదవండి
అద్దె మైకు చరిత్ర: -గాలి ముద్దుకృష్ణమనాయుడు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య గత చరిత్రను మరిచిపోయి మాట్లాడుతున్నారనీ, ఆయనది అద్దె మైకు చరిత్రనే విషయాన్ని...
ఇంకా చదవండి
హైదరాబాద్, (ఆంధ్రప్రభ ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ళ పాలనలో దిక్కులేని రాష్ట్రంగా మార్చిందని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...
ఇంకా చదవండి
హైదరాబాద్, (ఆంధ్రప్రభ ప్రతినిధి): గత ఏడాది ఐదు జిల్లాలను కుదిపేసిన వరద భీభత్సం మంగళవారం అసెంబ్లీని పోటెత్తింది. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు దండెత్తాయి. తెదేపా ...
ఇంకా చదవండి
హైదరాబాద్, (ఆంధ్రప్రభ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతను విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంగా చేసిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగంలో తెదేపా ప్రభుత్వం పెద్దఎత్తున సంస్కరణలు చేపడితే ఈ ప్రభుత్వం ఆ సంస్కరణలన్నీ తుంగలో తొక్కి ...
ఇంకా చదవండి
హెదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థుల పేపర్లను ఆ ప్రాంతంలోనే దిద్దాలన్న అంశంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాజకీయ నేతలు, ...
ఇంకా చదవండి
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉస్మానియా యూనివర్శిటీలో బిటెక్ విద్యార్థి సాయి కుమార్ ఆత్మహత్యపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఘటన స్థలంలో లభించిన 'సూసైడ్ నోట్'పైనా పలు సందేహాలు తెరమీదకొస్తున్నాయి. మృతుడి కుటుంబీకుల వాదన ...
ఇంకా చదవండి