ఘజియాబాద్ : జిడిపి అభివృద్ధి రెండంకెల ముంగిటికి చేరుకుంటున్న తరుణంలో దేశ ఆర్థికరంగాన్ని అస్తిరంపాలు చేసేందుకు ఉగ్రవాదం, తీవ్రవాదాలను మన వ్యతిరేక శక్తులు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ శక్తులు దేశ భద్రత, సుస్తిరతలకు విఘాతం ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి : ఐటి, మేనేజ్మెంట్ కోర్సులలో ఇందిరాగాంధి జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐఐటి తెలిపింది. పై విభాగాలలో కరిక్యులమ్, పరీక్షలు, వివిధ స్వల్పకాలిక కోర్సులకు సర్టిఫికెట్ల ప్రదానం తదితర అంశాలపై ఎన్ఐఐటి, ఇగ్నో ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి : రాష్ట్రపతి భవన్ బుధవారం వినూత్న కార్యక్రమానికి వేదికైంది. 'ఎగ్జిబిషన్ ఆఫ్ ఇన్నొవేషన్స్' ఎగ్జిబిషన్ను గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఎస్టేట్లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆరంభించారు. వినూత్న ఆలోచనలకు, విజ్ఞానానికి వేదికైన ఈ ఎగ్జిబిషన్ను తొలిసారి ...
ఇంకా చదవండి
పాట్నా : మహిళా రిజర్వేషన్ బిల్లుపై జనతాదళ్(యు) నాయకుల మధ్య విభేదాలు తీవ్రమై పార్టీలో చీలికకు దారి తీసే ప్రమాదం ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ సీనియర్ నాయకుడు,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు నితీశ్కుమార్ మద్దతు ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి : కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ అనుచరులు తనపై ఢిల్లిd కోర్టు వెలుపల దాడి చేశారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై బూటు విసిరిన సిక్కు జర్నలిస్టు జర్మైల్ సింగ్ ఆరోపించారు. నిరుడు ఏప్రిల్లో చిదంబరంపైకి బూటు విసిరి జర్నైల్ సింగ్ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాను కోర్టు ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి: పేలుడు పదార్థాలు కలిగి ఉండి, దేశంపై యుద్ధం ప్రకటించిన కేసులో ఢిల్లిd కోర్టు బుధవారం ఇద్దరు హర్కత్- ఉల్ - ఉద్ దావా (హుజీ) మిలిటెంట్లకు జీవితఖైదు విధించింది. బంగ్లాదేశీ జాతీయుడు లూత్ఫుర్ రహ్మాన్కు, అతని కాశ్మీరీ అనుచరుడు మహ్మద్ అమీన్ వానీకి అదనపు సెషన్స్ జడ్జి ...
ఇంకా చదవండి
పూంచ్ : ఓ మధ్య వయస్కుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యులు మృతిచెందాడని పేర్కొంటూ బంధువులకు తెలియజేశాడు. చేసేదేమీ లేక మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బంధువులంతా మృతదేహాన్ని ఖననం చేయడానికి ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజిఎ), ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పిఎంజిఎస్వై), భారత్ నిర్మాణ్ పథకాలవంటివాటికారణంగా తమ గ్రామాలలోనే పనిదొరికే పరిస్తితి ఉండడంతో కూలీల వలసల సమస్యను ప్రభుత్వం క్రమంగా పరిష్కరించగలుగుతోందని ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి : గడచిన ఆరు మాసాలలో అంటే 2009, సెప్టెంబర్ నుంచి 2010, మార్చి 4వ తేదీవరకూ భారత వైమానిక దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలూ, ఒక హెలికాప్టరూ కూలిపోయాయి అని రక్షణమంత్రి ఎ.కె. ఆంటోనీ బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మానవ ...
ఇంకా చదవండి
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: రైల్వే శాఖకు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రం పట్ల ఇప్పటివరకూ రైల్వే మంత్రిత్వశాఖను నిర్వహించిన మంత్రులందరూ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు సవతి తల్లి ప్రేమనే ప్రదర్శిస్తూ వస్తున్నారని తెలుగుదేశం నాయకుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి ...
ఇంకా చదవండి
న్యూఢిల్లీ : తాము ఎంత వారించినా, మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ చేత ఆమోదింపజేసిన యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్,రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్లు ప్రభుత్వంపై అవిశ్వాస ...
ఇంకా చదవండి