బ్రహ్మ పగటి కాలంలో పధ్నాలుగు మంది మనువులుంటారు. దాన్ని కల్పమంటారు.
తరువాత బ్రహ్మ రాత్రి వస్తుంది. అప్పుడు భూమి మీద నూరు సంవత్స రాలు భయంకరమైన అనావృష్టి వస్తుంది. దాంతో భూమి నిస్సారమై ...
ఇంకా చదవండి
సత్యభామ తన సౌధంలో వెండి బంగారాలతో మలచిన కిటికీ వద్ద నిలుచుని ఉంది. మధ్యమధ్య నిరాశతో కూడిన నిట్టూర్పులు విడుస్తూ, అసహనంతో పచార్లు చేస్తోంది....
ఇంకా చదవండి
ప్రపంచంలో మనుష్యులే కాదు సమస్త జంతు కోటీ, వృక్షాలు మొదలయినవి కూడా వాటి ఊహ ప్రకారం, మానసిక వికారాల ప్రకారం ఏవి ఊహించి తపిస్తే ఆ రకంగానే రూపుదిద్దుకుంటారు. ఒక కొండ మీద మూడు పురాతనమైన వృక్షాలు వుండేవి. వాటికి కూడా కోరికలు వున్నా, ...
ఇంకా చదవండి
''ధర్మరాజా! రాజసూయయాగం సజా వుగా సాగేందుకు పూర్తిగా నేను నీకు సహకరిస్తాను. అలాగే, యాగ విధుల కోసం ఆయా కార్యాల నిమిత్తం తగిన, సామర్థ్యం కలిగిన వారిని, నీ ఇష్టమైన వారినీ నియోగించు'' అని శ్రీకృష్ణుడు చెప్పాడు...
ఇంకా చదవండి