(ఆంధ్రప్రభ బిజినెస్ బ్యూరో) Thu, 11 Mar 2010, IST
దాదాపు 9,200 కోట్ల రూపాయల (సుమారు 2 బిలియన్ డాలర్లు) నిధుల సేకరణ లక్ష్యంగా నేటి నుంచి ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూకు రానున్న ప్రభుత్వ రంగ ఖనిజ దిగ్గజం ఎన్ఎండిసి ఈక్విటీ వాటాలను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఉత్సాహంతో ముందుకు వచ్చేలా కనిపించడం ...
ఇంకా చదవండి
హైదరాబాద్: ప్రతి 10 రూపాయల ముఖ విలువ ఉన్న రెలిగేర్ కాంట్రా ఫండ్ యూనిట్ ఒక్కింటికి రెండు రూపాయల డివిడెండ్ను అందిస్తున్నట్టు రెలిగేర్ ఎంఎఫ్ మంగళవారం నాడు ప్రకటించింది. డివిడెండ్ రికార్డు తేదీని మార్చి 12గా నిర్ణయించామని సంస్థ విడుదల చేసిన ...
ఇంకా చదవండి
ముంబై, మార్చి 10: దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో 800 సర్వీస్ సెంటర్లతో 'టాటా మోటార్స్ సర్వీస్ ఎడ్జ్' ప్రారంభమైంది. ఈ బ్రాండ్ ...
ఇంకా చదవండి
హైదరాబాద్: భారీ పైప్ల తయారీలో నిమగ్నమైన సంస్థ మాన్ ఇండస్ట్రీస్కు కువైట్ నుంచి 950 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు దక్కింది. దీనిలో భాగంగా ఎల్సా, హెచ్సా సెగ్మెంట్లకు చెందిన 1.7 లక్షల టన్నుల లార్జ్ డయామీటర్ పైప్లను సరఫరా చేయనున్నామని సంస్థ వైస్ ...
ఇంకా చదవండి
హైదరాబాద్: ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్స్టర్ డాట్ కామ్, ఐటిసి ఇ చౌపాల్లు సంయుక్తంగా ఆరంభించిన రోజ్గార్ దునియా డాట్ కామ్ రెండవ దశలోకి ప్రవేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ప్రారంభించిన 7 నెలల వ్యవధిలోనే ఎంతో విజయవంతమైన పోర్టల్ను పైలట్ ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి, మార్చి 10: కొత్త ఉద్యోగాల సృష్టిలో, శాశ్వత ఉద్యోగాల కల్పనలో 2010 అంత తృప్తికరంగా ఉండబోదని 'టీమ్లీజ్ యాన్యువల్ టెంప్ శాలరీ ప్రైమర్ 2010' వివరించింది. చాలా పరిశ్రమలు ఇంకా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయని, ఇందులో భాగంగా తాత్కాలిక ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి, మార్చి 10: గడచిన జనవరిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 2009తో పోలిస్తే 25 శాతం తగ్గి 2.04 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు 2009 చివరి త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన ఎఫ్డిఐ తదుపరి లాభాల స్వీకరణ కారణంగా తగ్గిందని ...
ఇంకా చదవండి
హైదరాబాద్: పూర్తిగా ఆధునీకరించబడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బిటి) కోఠి బ్రాంచ్ని బ్యాంకు సిజిఎం ఎస్ బాలచంద్రన్ ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్లో మూడు శాకలను నిర్వహిస్తున్నామని, అతి త్వరలో శంషాబాద్లో మరో శాఖను, వచ్చే ఆర్థిక సంవత్సరం ...
ఇంకా చదవండి
హైదరాబాద్: సెషన్ ఆసాంతం ఒడిదుడుకుల మధ్య సూచికలు సాగగా, హెవీ వెయిట్స్ రిలయన్స్, హీరోహోండా, హెచ్డిఎఫ్సి కంపెనీల షేర్లకు కొనుగోలు మద్దతు బలంగా ఉండడంతో అత్యధిక కంపెనీలు నష్టపోయినా మార్కెట్ స్వల్ప లాభాలను నమోదు చేసింది. దీంతో నిఫ్టీ ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి, మార్చి 10: ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో ప్రస్తుతానికి వాటాలను ఉపసంహరించే యోచనేదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎస్ సుందరేశన్ స్పష్టం చేశారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్జిసి), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ...
ఇంకా చదవండి