తాజావార్తలు
ముస్లీంలు ఆందోళన చెందవద్దు : మంత్రి అహ్మదుల్లా
హైదరాబాద్: రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసినంత మాత్రాన ముస్లీంలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా భరోసా ఇచ్చారు. 90రోజుల్లో సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవడానికి హైకోర్టు అవకాశం ఇచ్చిందని ఆయన తెలిపారు. త్వరలోనే సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని మంత్రి చె ప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే తెస్తామన్న నమ్మకం ఉందని మంత్రి తెలిపారు.
రాశి ఫలాలు






