తాజావార్తలు
మంత్రులతో సిఎం ముఖాముఖి
హైదరాబాద్: అసెంబ్లి బడ్జెట్ సమావేశాలకు సంబంధి ంచి ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం సచివాలయంలో పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, రఘువీరారెడ్డి, గీతారెడ్డి, బాలినేని శ్రీవివాసరెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, ఆనం రాంనారాయణరెడ్డి పాల్గొన్నారు.
రాశి ఫలాలు






