తాజావార్తలు
సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తాం : పిసిసి చీఫ్ డిఎస్
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును అధ్యయనం చేశాక అవసరమైతే సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యేలా మళ్లిd చర్యలు తీసుకుంటామని అన్నారు. రిజర్వేషన్ల అమల్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదని విమర్శించే హక్కు తె లుగుదేశానికి ఏమాత్రం లేదని డిఎస్ చెప్పారు.
రాశి ఫలాలు






