తాజావార్తలు
సెంచరీతో ఆదుకున్న సెహ్వాగ్ భారత్/233
నాగపూర్: భారత్-దక్షిణాఫ్రికాల మధ్య నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో పరుగుల వీరుడు సెహ్వాగ్ సెంచరీ చేసి భారత్ను ఆదుకున్నాడు. 109 పరుగులు చేసి పార్ననల్ బౌలింగ్లో డుమినీకి క్యాచ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బ్యాటింగ్కు వచ్చిన ధోనీ,సహ, హర్భజన్సింగ్,జహీర్ఖాన్, అమిత్ మిశ్రా ఒక అంకె పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
రాశి ఫలాలు






